ఆగస్టు 15 నుంచి రైతులకు కొత్త పాస్బుక్ పంపిణీ – ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Updated: 2 August 2025 | Author: డీకేటీవి తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మరింత పారదర్శకతతో కూడిన భూ హక్కుల డాక్యుమెంట్లను అందించేందుకు సిద్ధమైంది. 2025 ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా పట్టాదారు పాస్బుక్లను పంపిణీ చేయనున్నట్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి.…